ETV Bharat / state

రేణుకాఎల్లమ్మ ఆలయంలో చోరీ

అనంతపురం జిల్లాలో రేణుకాఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారి ఆభరణాలు, పంచలోహ విగ్రహాలు దుండగులు అపహరించారు.

author img

By

Published : Jul 9, 2019, 11:22 AM IST

god-jewelry-chori-at-temple
రేణుకాఎల్లమ్మ ఆలయంలో చోరీ

అనంతపురం జిల్లా రొద్దంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న రేణుకా యల్లమ్మ దేవీ ఆలయంలో బంగారు ఆభరణాలు, పంచలోహ విగ్రహాలు అపహరణకు గురైయ్యాయి.అమ్మవారి బంగారు తాళిబొట్టు, గిన్ని బొట్టు, 2 పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయంలోని హుండీ పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

రేణుకాఎల్లమ్మ ఆలయంలో చోరీ

అనంతపురం జిల్లా రొద్దంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న రేణుకా యల్లమ్మ దేవీ ఆలయంలో బంగారు ఆభరణాలు, పంచలోహ విగ్రహాలు అపహరణకు గురైయ్యాయి.అమ్మవారి బంగారు తాళిబొట్టు, గిన్ని బొట్టు, 2 పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయంలోని హుండీ పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

Intro:విజయనగరం జిల్లా ఎస్ కోట పట్టణ శివారు కొత్తూరు గ్రామ పశువుల శాలలో రెండు కిలోల గంజాయిని ఎస్ కోడ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు


Body:తమ పశువులశాలలో 5 బస్తాలు అనుమానాస్పదంగా ఉన్నాయని గంజాయి భావిస్తున్నామని పశువుల శాల యజమాని భాస్కర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఉదయం ఎస్సై అమ్మి నాయుడు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు బస్తాల్లో ఉన్నది గంజాయి గా గుర్తించారు


Conclusion:గంజాయ్ అక్రమ రవాణా చేస్తున్నారు పోలీసులు మోహన్ తనిఖీ చేస్తున్న అని గుర్తించి ఇలా వదిలేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు ఈ ఐదు బస్తాలు లో సుమారు 200 కిలోలు గంజాయి గా గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.