ETV Bharat / state

పాయకట్టులో డెంగీ జ్వరంతో చిన్నారి మృతి.. - girl dead with dengi fever at payakattu latest news

సీజనల్ వ్యాధులు చిన్నారుల ప్రాణాలను హరిస్తున్నాయి. గాండ్లపెంట మండలం పాయకట్టులో డెంగీ జ్వరంతో ఓ చిన్నారి మృతిచెందింది. అపరిశుభ్ర వాతవరణం వల్లే బాలిక మృతి చెందిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

dengi fever news in payakattu
author img

By

Published : Oct 21, 2019, 7:33 PM IST

పాయకట్టులో డెంగీ జ్వరంతో చిన్నారి మృతి..

గ్రామీణ ప్రాంతాల్లో అపరిశుభ్రతతో రోజూరోజుకి రోగాలు విజృంభిస్తున్నాయి. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం పాయకట్టులో డెంగీ జ్వరంతో రెండో తరగతి విద్యార్థిని వర్షిత మృతి చెందింది. వారం రోజుల కిందట చిన్నారికి జ్వరం సోకడంతో కదిరిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. మళ్లీ జ్వరం రావడంతో ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. పాయకట్టులో అపరిశుభ్రత వల్ల దోమలు విపరీతంగా పెరిగి పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచూడండి.''పోలీసు అమరులారా వందనం.. మీ త్యాగాలకు వెలకట్టలేం''

పాయకట్టులో డెంగీ జ్వరంతో చిన్నారి మృతి..

గ్రామీణ ప్రాంతాల్లో అపరిశుభ్రతతో రోజూరోజుకి రోగాలు విజృంభిస్తున్నాయి. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం పాయకట్టులో డెంగీ జ్వరంతో రెండో తరగతి విద్యార్థిని వర్షిత మృతి చెందింది. వారం రోజుల కిందట చిన్నారికి జ్వరం సోకడంతో కదిరిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. మళ్లీ జ్వరం రావడంతో ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. పాయకట్టులో అపరిశుభ్రత వల్ల దోమలు విపరీతంగా పెరిగి పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచూడండి.''పోలీసు అమరులారా వందనం.. మీ త్యాగాలకు వెలకట్టలేం''

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_21_Child_Died_Dengue_AV_AP10004Body:సీజనల్ వ్యాధులు చిన్నారుల ప్రాణాలను హరిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అపరిశుభ్రత, వ్యాధుల పట్ల అవగాహన లేమి వల్ల రోగాలు ప్రబలుతున్నాయి. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం పాయకట్టు లో డెంగ్యూ జ్వరంతో రెండో తరగతి విద్యార్థిని మృతి చెందింది. వారం రోజుల కిందట జ్వరం సోకిన వర్షిత కు కదిరి లోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించారు. రెండు రోజుల కిందట బాలికకు మళ్లీ జ్వరం రావడంతో సోమవారం ఉదయం అది ప్రాంతీయ వైద్యశాలకు తీసుకువచ్చారు. వైద్యులు చికిత్స చేసినప్పటికీ అప్పటికే పరిస్థితి విషమించి బాలిక మృతి చెందినట్లు తెలిపారు. పాయకట్టు లో అపరిశుభ్రత వల్ల దోమలు విపరీతంగా పెరిగి పిల్లలు జ్వరాలు బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.