బాహ్యవలయ రహదారిలో నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు.. భూసేకరణ చట్టానికి అనుగుణంగానే రైతులకు పరిహారం చెల్లిస్తారని తహసీల్దార్ మారుతి తెలిపారు. మరోసారి రెవెన్యూ సిబ్బంది రహదారి విస్తరణ కోసం సేకరించిన భూమికి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారన్నారు.
రైతులు తమకు సంబంధించిన పూర్తి వివరాలను సిబ్బందికి తెలియజేయాలన్నారు. రైతుల వినతులు, అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదనుగుణంగా పరిహారం చెల్లిస్తామని అధికారులు రైతులకు వివరించారు.
ఇదీ చదవండి: