ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైతు మృతి

author img

By

Published : Jul 5, 2020, 4:22 PM IST

పొలంలో మోటార్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లా సెట్టూరు మండలం పెరుగుపాళ్యం గ్రామంలో జరిగింది.

farmer died due to current shook in anantapur dst perugupallyam
farmer died due to current shook in anantapur dst perugupallyam

అనంతపురం జిల్లా సెట్టూరు మండలం పెరుగుపాళ్యం గ్రామంలో విద్యుదాఘాతంతో తిప్పేస్వామి అనే రైతు మృతి చెందాడు. గ్రామ శివార్లలో ఉన్న తన పొలంలో మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన తిప్పేస్వామి విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు తోటి రైతులు తెలిపారు. రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

అనంతపురం జిల్లా సెట్టూరు మండలం పెరుగుపాళ్యం గ్రామంలో విద్యుదాఘాతంతో తిప్పేస్వామి అనే రైతు మృతి చెందాడు. గ్రామ శివార్లలో ఉన్న తన పొలంలో మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన తిప్పేస్వామి విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు తోటి రైతులు తెలిపారు. రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఇదీ చూడండి

గుంటూరులో ద్రవరూప గంజాయి విక్రయం...8మంది అరెస్ట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.