ETV Bharat / state

కదిరిలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం... - Explosives things exported in ananthapuram

పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను అనంతపురం జిల్లా కదిరి పోలీసులు అరెస్టు చేశారు

కారులో పేలుడు సామాగ్రి తరలింపు
కారులో పేలుడు సామాగ్రి తరలింపు
author img

By

Published : Dec 12, 2019, 9:12 AM IST

అనంతపురం జిల్లా కదిరిలో పోలీసుల తనిఖీల్లో.... అక్రమంగా తరలిస్తున్న పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నుంచి చిత్తూరుకు కారులో తరలిస్తున్న 1500 డిటోనేటర్లు, 590 జిలిటెన్ స్టిక్స్​ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

పోలీసుల తనిఖీల్లో....1500డిటోనెేటర్లు,590 జిలిటెన్ స్టిక్స్ స్వాధీనం

అనంతపురం జిల్లా కదిరిలో పోలీసుల తనిఖీల్లో.... అక్రమంగా తరలిస్తున్న పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నుంచి చిత్తూరుకు కారులో తరలిస్తున్న 1500 డిటోనేటర్లు, 590 జిలిటెన్ స్టిక్స్​ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

పోలీసుల తనిఖీల్లో....1500డిటోనెేటర్లు,590 జిలిటెన్ స్టిక్స్ స్వాధీనం

ఇవీ చదవండి

ఆటోలో పేలుడు పదార్థాలు స్వాధీనం

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_48_11_Peludu_Samagri_Swadeenam_AV_AP10004Body:పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను అనంతపురం జిల్లా కదిరి పోలీసులు అరెస్టు చేశారు. 42వ జాతీయ రహదారిపై కదిరి మండలం కౌలేపల్లి వద్ద వాహనాల తనిఖీలు చేపట్టి న పోలీసులు కారులో అక్రమంగా తరలిస్తున్న పేలుడు సామగ్రిని గుర్తించారు. అంతపురం వైపు నుంచి చిత్తూరు జిల్లా బి.కొత్తకోట కు జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల ను కారులో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1500 డిటోనేటర్లు, 590 జిలిటెన్ స్టిక్స్, కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరిని రిమాండ్ పడినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారుConclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.