ETV Bharat / state

ఈనాడు, ఈటీవీ - భారత్ ఆధ్వర్యంలో... ఓటుపై అవగాహన

author img

By

Published : Jan 23, 2021, 2:25 PM IST

సమాజం అభివృద్ధి చెందాలంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని.. అది ఒక ఓటు తోనే సాధ్యమవుతుందని రాప్తాడు ఎస్సై ఆంజనేయులు అన్నారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈనాడు, ఈటీవీ - భారత్ నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరయ్యారు.

మాట్లాడుతున్న ఎస్సై ఆంజనేయులు
మాట్లాడుతున్న ఎస్సై ఆంజనేయులు

అనంతపురం జిల్లా రాప్తాడు మండల పరిధిలోని టీటీడీసీ కార్యాలయంలో ఈనాడు, ఈటీవీ - భారత్ ఆధ్వర్యంలో.. ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై ఆంజనేయులు, ఎంపీడీవో సాల్మన్​రాజు హాజరయ్యారు. సమాజం అభివృద్ధి చెందాలంటే... ప్రజలు మంచి నాయకులను ఎన్నుకోవాలని.. అది ఓటుతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లా రాప్తాడు మండల పరిధిలోని టీటీడీసీ కార్యాలయంలో ఈనాడు, ఈటీవీ - భారత్ ఆధ్వర్యంలో.. ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై ఆంజనేయులు, ఎంపీడీవో సాల్మన్​రాజు హాజరయ్యారు. సమాజం అభివృద్ధి చెందాలంటే... ప్రజలు మంచి నాయకులను ఎన్నుకోవాలని.. అది ఓటుతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

'విధులకు మేం హాజరుకాము.. వచ్చే వారితోనే చేయించుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.