ETV Bharat / state

కంటైన్మెంట్​ జోన్​లో పర్యటించిన డీఎస్పీ

author img

By

Published : May 3, 2020, 11:03 PM IST

పుట్లూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో... ఆ కాలనీని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. డీఎస్పీ శ్రీనివాసులు కంటైన్మెంట్​ జోన్​ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

కంటైన్మెంట్​ జోన్​ను పర్యటించిన డీఎస్పీ
కంటైన్మెంట్​ జోన్​ను పర్యటించిన డీఎస్పీ

అనంతపురం జిల్లా పుట్లూరులోని బీసీ కాలనీలో కరోనా పాజిటివ్ కేసు నమోదుకావటంతో... అధికారులు ఆ కాలనీని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. డీఎస్పీ శ్రీనివాసులు పుట్లూరులో కంటైన్మెంట్​ జోన్​ను పరిశీలించారు. అనంతరం పోలీస్​ సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు అందజేశారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అనవసరంగా రోడ్లపై తిరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామంలో నిర్ణీత వేళల్లో మాత్రమే నిత్యావసర సరకులకు అనుమతించాలని ఆదేశించారు.

అనంతపురం జిల్లా పుట్లూరులోని బీసీ కాలనీలో కరోనా పాజిటివ్ కేసు నమోదుకావటంతో... అధికారులు ఆ కాలనీని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. డీఎస్పీ శ్రీనివాసులు పుట్లూరులో కంటైన్మెంట్​ జోన్​ను పరిశీలించారు. అనంతరం పోలీస్​ సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు అందజేశారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అనవసరంగా రోడ్లపై తిరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామంలో నిర్ణీత వేళల్లో మాత్రమే నిత్యావసర సరకులకు అనుమతించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: 'వెయ్యి పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.