ETV Bharat / state

వానోస్తే ఆ వీదంతా బురదే...

author img

By

Published : Aug 18, 2020, 11:47 AM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ఆర్యపేట వీధి వర్షం వస్తే రహదారి ఆధ్వానంగా మారుతోంది. నిత్యం రాకపోకలు సాగించే ఆ వీధి వైపు బురద ఉండటంతో ప్రయాణం సాగించే పరిస్థితి లేదని వాహనచోదకులు అంటున్నారు.

drinage issue in anantapur dst madakasira
drinage issue in anantapur dst madakasira

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ఆర్యపేట వీధిలో చిన్నపాటి వర్షం వస్తేనే మురుగు చేరి దారి మొత్తం మూసుకుపోతోంది. కొన్నేళ్లుగా ఆ వీధి వాసులకు ఈ బాధ తప్పటం లేదు. ఆ వీధికి అది ప్రధాన మార్గం కావడంతో వీధి వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు నాలుగు రోజులు ఎండకు ఎండిన తర్వాతే తిరిగి ఆ మార్గంలో రాకపోకలకు అవకాశం ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు వెళ్లి అధికారులకు చెప్పినా నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారని కాలనీ వాసులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవచూపి ఈ మురుగు కాలువల పట్ల శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ఆర్యపేట వీధిలో చిన్నపాటి వర్షం వస్తేనే మురుగు చేరి దారి మొత్తం మూసుకుపోతోంది. కొన్నేళ్లుగా ఆ వీధి వాసులకు ఈ బాధ తప్పటం లేదు. ఆ వీధికి అది ప్రధాన మార్గం కావడంతో వీధి వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు నాలుగు రోజులు ఎండకు ఎండిన తర్వాతే తిరిగి ఆ మార్గంలో రాకపోకలకు అవకాశం ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు వెళ్లి అధికారులకు చెప్పినా నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారని కాలనీ వాసులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవచూపి ఈ మురుగు కాలువల పట్ల శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి

ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది.. వరద ముంచెత్తుతోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.