ETV Bharat / state

చెన్నై ఎక్స్​ప్రెస్​లో వ్యక్తి మృతి.. తెలంగాణవాసిగా గుర్తింపు

ముంబై నుంచి చెన్నై వెళ్తున్న ఎక్స్​ప్రెస్​లో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం గుత్తి రైల్వే స్టేషన్లో​ చోటు చేసుకుంది. గుత్తి పోలీసులు మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

author img

By

Published : Jul 19, 2019, 6:06 PM IST

చెన్నై ఎక్స్​ప్రెస్​లో వ్యక్తి మృతి.... మహబూబ్ నగర్ వాసిగా గుర్తింపు
చెన్నై ఎక్స్​ప్రెస్​లో వ్యక్తి మృతి.... మహబూబ్ నగర్ వాసిగా గుర్తింపు

అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ గుండా (11041) ముంబై నుంచి చెన్నై వెళ్తున్న రైలు​లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు గుత్తి రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకుని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు తెలంగాణ రాష్ట్రం మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన నవీన్​గా గుర్తించారు‍.

చెన్నై ఎక్స్​ప్రెస్​లో వ్యక్తి మృతి.... మహబూబ్ నగర్ వాసిగా గుర్తింపు

అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ గుండా (11041) ముంబై నుంచి చెన్నై వెళ్తున్న రైలు​లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు గుత్తి రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకుని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు తెలంగాణ రాష్ట్రం మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన నవీన్​గా గుర్తించారు‍.

ఇవీ చదవండి

బడి బయట టాయిలెట్​కు వెళితే.. పాము కాటేసింది

Intro: ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం ఎదురాళ్ళపాడు కూడలిలో కారు ద్వి చక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదం లో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. మండలం లోని వాగుమడుగు నుండి కొనకనమిట్ల వైపు మలుపు తిరుగుతుండగా మార్కాపురం నుండి పొదిలి వెళుతున్న కారు వేగంగా ఢీకొట్టింది.దీంతో శ్రీను, ఆదెమ్మ లకు తీవ్ర గాయాలు కావడం తో 108 వాహనం లో పొదిలి లోని ప్రేవేట్ వైద్యశాలకు తరలించారు.Body:ప్రమాదం.Conclusion:8008019243.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.