ETV Bharat / state

విషాదం..విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి

పొలానికి నీళ్లు పెట్టేందుకు...మోటారు బిగించే క్రమంలో విద్యుతాఘాతానికి గురై అన్నదమ్ములు మృత్యువాతపడిన ఘటన అనంత జిల్లా పొట్టిపాడులో జరిగింది.

author img

By

Published : Sep 6, 2019, 7:57 PM IST

విద్యుదాఘాతం... ఇద్దరు అన్నదమ్ములు మృతి
విద్యుదాఘాతం... ఇద్దరు అన్నదమ్ములు మృతి

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పొట్టిపాడు లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి గంట వ్యవధిలోనే శవాలుగా మారారు. ఈరన్న, చంద్రలు కలిసి 6 ఎకరాలు పొలం గుత్తకు తీసుకొని మిరప పంట సాగు చేశారు. అయితే కాలవలో నీరు తగ్గడంతో... విద్యుత్ మోటర్ సాయంతో పొలానికి నీరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. మోటర్లను బిగిస్తున్న సమయంలో విద్యుత్ షాక్​కు గురై మృతి చెందారు.

ఇవీ చూడండి-నిజం దాస్తున్నారు...గుట్టుగా అమ్మేస్తున్నారు!

విద్యుదాఘాతం... ఇద్దరు అన్నదమ్ములు మృతి

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పొట్టిపాడు లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి గంట వ్యవధిలోనే శవాలుగా మారారు. ఈరన్న, చంద్రలు కలిసి 6 ఎకరాలు పొలం గుత్తకు తీసుకొని మిరప పంట సాగు చేశారు. అయితే కాలవలో నీరు తగ్గడంతో... విద్యుత్ మోటర్ సాయంతో పొలానికి నీరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. మోటర్లను బిగిస్తున్న సమయంలో విద్యుత్ షాక్​కు గురై మృతి చెందారు.

ఇవీ చూడండి-నిజం దాస్తున్నారు...గుట్టుగా అమ్మేస్తున్నారు!

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో జి సోనీ అనే మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఉదయం 6:30 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు సామాజిక ఆస్పత్రికి తరలించారు వైద్య సేవలు అందించిన అనంతరం మెరుగైన వైద్య సేవలకు శ్రీకాకుళం తరలించారు ఇన్చార్జి సిద్ధార్థ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

చంద్రశేఖర్ పాతపట్నం 7382223322


Body:ప


Conclusion:ఠ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.