ETV Bharat / state

ఓటమిపై అధైర్యం వద్దు.. అండగా ఉంటా: చంద్రబాబు

author img

By

Published : Jul 9, 2019, 10:29 PM IST

తెదేపా ఓటమితో కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని... తాను ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు.

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు

రైతులు కష్టపడి పెంచుకున్న చెట్లను నరికేసే సంస్కృతికి... వైకాపా నేతలు తెరలేపారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా... ధర్మవరం వెళ్లే మార్గంలో బుక్కరాయసముద్రంలో చంద్రబాబు ఆగారు. అధినేతకు కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. శింగనమల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో.. కాసేపు రోడ్ షో నిర్వహించారు. ఓటమితో ఎవరూ అధైర్యపడవద్దని... తాను ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అందరం కలసి కట్టుగా ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

రైతులు కష్టపడి పెంచుకున్న చెట్లను నరికేసే సంస్కృతికి... వైకాపా నేతలు తెరలేపారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా... ధర్మవరం వెళ్లే మార్గంలో బుక్కరాయసముద్రంలో చంద్రబాబు ఆగారు. అధినేతకు కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. శింగనమల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో.. కాసేపు రోడ్ షో నిర్వహించారు. ఓటమితో ఎవరూ అధైర్యపడవద్దని... తాను ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అందరం కలసి కట్టుగా ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి...కార్యకర్తలపై దాడులను సహించేది లేదు: చంద్రబాబు

Intro:ap_knl_13_09_cpm_visit_sunkesula_dam_byte_ab_ap10056
కర్నూలు నగరానికి నీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిపిఎం నాయకులు అన్నారు కర్నూల్ నగరానికి వారం రోజులుగా నీటి సమస్య రావడం తో సీపీఎం ప్రతినిధులు సుంకేసుల, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పరిశీలంచారు. అనంతరం సిపిఎం నాయకుడు ప్రభాకర్ రెడ్డి ఇ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికారులు నాయకులు నిర్లక్ష్యం వల్లే కర్నూలుకు నీటి సమస్య ఏర్పడిందన్నారు కర్నూలు కు నీటి సమస్య రాకూడదంటే శాశ్వత పరిష్కారంగా రెండో సమ్మర్ స్టోరేజ్ నిర్మించాలన్నారు ప్రస్తుతం ఏర్పడిన సమస్య పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి కర్ణాటక లేదా తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక టీఎంసీ నీటిని తీసుకురావాలని కోరారు
బైట్. ప్రభాకర్ రెడ్డి. సీపీఎం జిల్లా కార్యదర్శి.


Body:ap_knl_13_09_cpm_visit_sunkesula_dam_byte_ab_ap10056


Conclusion:ap_knl_13_09_cpm_visit_sunkesula_dam_byte_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.