ETV Bharat / state

నీటికుంటలో పడి బాలుడు మృతి - Anantapur latest news

ప్రమాదవశాత్తు నీటిలో పడి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం యు.రంగాపురం గ్రామంలో జరిగింది.

Boy died
Boy died
author img

By

Published : Jun 7, 2020, 11:55 PM IST

ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం యు.రంగాపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కరీం అనే 14 సంవత్సరాల బాలుడు పశువులను గడ్డి మేపేందుకు బయటకు తీసుకెళ్లాడు. గడ్డి మేసిన పశువులకు నీరు తాగిపించేందుకు నీటి కుంట వద్దకు తీసుకువెళ్ళాడు. కరీం ప్రమాదవశాత్తు జారి కుంటలోని నీటిలో మునిగిపోయాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతన్ని బయటకు తీశారు. అప్పటికే కరీం మృతి చెంది ఉన్నాడు.

ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం యు.రంగాపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కరీం అనే 14 సంవత్సరాల బాలుడు పశువులను గడ్డి మేపేందుకు బయటకు తీసుకెళ్లాడు. గడ్డి మేసిన పశువులకు నీరు తాగిపించేందుకు నీటి కుంట వద్దకు తీసుకువెళ్ళాడు. కరీం ప్రమాదవశాత్తు జారి కుంటలోని నీటిలో మునిగిపోయాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతన్ని బయటకు తీశారు. అప్పటికే కరీం మృతి చెంది ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.