ETV Bharat / state

BOMB THREAT TO TRAIN: న్యూదిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు..

author img

By

Published : Dec 15, 2021, 7:57 AM IST

Updated : Dec 15, 2021, 8:34 AM IST

bomb-threat-to-new-delhi-bangalore-karnataka-express
న్యూదిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు

07:55 December 15

రైలు ఆపి బాంబు స్క్వాడ్‌, పోలీసుల తనిఖీలు

BOMB THREAT TO TRAIN: న్యూదిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. విషయాన్ని లోకో పైలెట్​లకు తెలిపిన.. పై అధికారులు రైలును అనంతపురంలో ఆపారు. అప్పటికే అక్కడకు చేరుకున్న బాంబు స్క్వాడ్, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లభించకపోయేసరికి రైలును పంపించివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఆ దారిలో వెళ్తున్న అన్ని రైళ్లలో తనిఖీలు చేపడుతున్నారు.

ఇదీ చూడండి:

Farmers Padayatra: ముగిసిన అన్నదాతల యాత్ర...అమరావతిని రక్షించాలని స్వామీకి విన్నపం

07:55 December 15

రైలు ఆపి బాంబు స్క్వాడ్‌, పోలీసుల తనిఖీలు

BOMB THREAT TO TRAIN: న్యూదిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. విషయాన్ని లోకో పైలెట్​లకు తెలిపిన.. పై అధికారులు రైలును అనంతపురంలో ఆపారు. అప్పటికే అక్కడకు చేరుకున్న బాంబు స్క్వాడ్, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లభించకపోయేసరికి రైలును పంపించివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఆ దారిలో వెళ్తున్న అన్ని రైళ్లలో తనిఖీలు చేపడుతున్నారు.

ఇదీ చూడండి:

Farmers Padayatra: ముగిసిన అన్నదాతల యాత్ర...అమరావతిని రక్షించాలని స్వామీకి విన్నపం

Last Updated : Dec 15, 2021, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.