ETV Bharat / state

'మనోభావాలు దెబ్బతీస్తే బుద్ధి చెబుతాం' - తితిదే ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకంగా భాజాపా ఉపవాస దీక్ష

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వేలం వేయాలన్న ఆలోచనను నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో భారతీయ జనతాపార్టీ నాయకులు ఉపవాస దీక్ష చేపట్టారు.

ananthapuram district
తితిదే ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకంగా భాజాపా ఉపవాస దీక్ష
author img

By

Published : May 27, 2020, 8:05 AM IST

అనంతపురం జిల్లా కదిరిలో శ్రీవారి ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకంగా భాజాపా నాయకులు ఉపవాస దీక్ష చేపట్టారు. ప్రజలు, సామాజిక మాధ్యమాల ద్వారా నిరసనలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గిన తితిదే.. భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలను పునరావృతం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు.

సనాతన హిందూ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని హైందవులు, వెంకటేశ్వర స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించవద్దన్నారు. అలా చేస్తే.. జగన్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతామని భాజపా నాయకులు హెచ్చరించారు.

అనంతపురం జిల్లా కదిరిలో శ్రీవారి ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకంగా భాజాపా నాయకులు ఉపవాస దీక్ష చేపట్టారు. ప్రజలు, సామాజిక మాధ్యమాల ద్వారా నిరసనలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గిన తితిదే.. భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలను పునరావృతం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు.

సనాతన హిందూ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని హైందవులు, వెంకటేశ్వర స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించవద్దన్నారు. అలా చేస్తే.. జగన్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతామని భాజపా నాయకులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

కన్నోళ్ల కన్నీళ్లు... పట్టింపు లేని పిల్లలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.