ETV Bharat / state

వర్షం వచ్చే... అరటిని ముంచే

author img

By

Published : Jun 2, 2020, 4:43 PM IST

భారీ వర్షాలకు అనంత జిల్లాలో 150 ఎకరాల్లో అరటి తోట దెబ్బతింది. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి అరటి తోటలు పూర్తిగా నాశనమయ్యాయి.

Banana crop damaged by heavy rain in erradhoddi in ananthapuram district
Banana crop damaged by heavy rain in erradhoddi in ananthapuram district

భారీ వర్షం అన్నదాతను నట్టేట ముంచాయి. అనంతపురం జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో 150 ఎకరాల అరటి తోటలు కూలిపోయాయి. చేతికందిన పంట నేలపాలు కావటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

కరోనా కారణంగా అరటిని అమ్ముకోలేక ఓ పక్క బాధపడుతుంటే... గాలివాన వచ్చి నష్టాల్లో ముంచేసిందని వాపోతున్నారు. బొప్పాయి చెట్లు, కోతకొచ్చిన మామిడి కాయలు, విద్యుత్ స్తంభాలు ఈదురు గాలులకు నేలకొరిగాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

భారీ వర్షం అన్నదాతను నట్టేట ముంచాయి. అనంతపురం జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో 150 ఎకరాల అరటి తోటలు కూలిపోయాయి. చేతికందిన పంట నేలపాలు కావటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

కరోనా కారణంగా అరటిని అమ్ముకోలేక ఓ పక్క బాధపడుతుంటే... గాలివాన వచ్చి నష్టాల్లో ముంచేసిందని వాపోతున్నారు. బొప్పాయి చెట్లు, కోతకొచ్చిన మామిడి కాయలు, విద్యుత్ స్తంభాలు ఈదురు గాలులకు నేలకొరిగాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

కుమారుడు పుట్టాలని కుమార్తెను బలిచ్చిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.