ETV Bharat / state

''నిజాయితీపరులైన ఉద్యోగులకు అవార్డులు''

ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ.. అవినీతి లేకుండా విధులు నిర్వర్తించిన వారికి పురస్కారాలు ఇస్తామని అవే పేరు గల సంస్థ ప్రకటించింది.

author img

By

Published : Jul 22, 2019, 3:29 AM IST

మాజీ ఎమ్మెల్యే
అవినీతి రహిత ఉద్యోగులకు ఆగష్టు 26న ఆవార్డులు

లంచం తీసుకోకుండా.. నిజాయితీగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను దేశ వ్యాప్తంగా సర్వే చేసి గుర్తిస్తున్నామని.. అనంతపురం తెదేపా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చెప్పారు. అలాంటి వారికి 'అవే' సంస్థ ఆధ్వర్యంలో పురస్కారాలు అందిస్తామని తెలిపారు. ఆగస్టు 26న హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదికగా.. జాతీయ స్థాయి సమావేశం నిర్వహించి అవార్డులు ప్రదానం చేస్తామని అనంతపురంలో వెల్లడించారు.

అవినీతి రహిత ఉద్యోగులకు ఆగష్టు 26న ఆవార్డులు

లంచం తీసుకోకుండా.. నిజాయితీగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను దేశ వ్యాప్తంగా సర్వే చేసి గుర్తిస్తున్నామని.. అనంతపురం తెదేపా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చెప్పారు. అలాంటి వారికి 'అవే' సంస్థ ఆధ్వర్యంలో పురస్కారాలు అందిస్తామని తెలిపారు. ఆగస్టు 26న హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదికగా.. జాతీయ స్థాయి సమావేశం నిర్వహించి అవార్డులు ప్రదానం చేస్తామని అనంతపురంలో వెల్లడించారు.

ఇది కూడా చదవండి

ధర్మవరం యువకుడి హత్యకేసును ఛేదించిన పోలీసులు

Intro:గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో ఇటీవల అమిత్ షా సమక్షంలో భాజాపా లో చేరిన కందిమళ్ల రాఘవ కృష్ణచైతన్య ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు ఏపీ ఇన్ చార్జి సునీల్ వి ధియోధర్ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ...ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీ ఇంచార్జ్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి 55 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం చేయని అభివృద్ధిని ఐదు సంవత్సరాల కాలంలో భాజపా చేసి చూపించిందన్నారు.. చంద్రబాబు భాజపా ను వీడి విష ప్రచారం చేయటం వల్లనే తెదేపాకు నష్టం జరిగి వైకాపా గెలిచిందన్నారు.. భాజపాకు చెందిన ఇరవై శాతం ఓట్లు వైకాపాకు పడ్డాయని అది ఆ పార్టీ వారు తెలుసుకోవాలన్నారు ...ప్రస్తుతం తెదేపా నాయకత్వం లేని పార్టీ అయిందని ఆ పార్టీ నాయకులు భాజపా వైపు చూస్తున్నారన్నారు.. చిలకలూరిపేటలో వైకాపా అభ్యర్థిrs 70 కోట్లు.. తెదేపా అభ్యర్థి rs40 కోట్లు ఖర్చు చేశారని ఆ తర్వాత అవినీతికి పాల్పడుతూ ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారని విమర్శించారు... భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భాజపాలో వాలంటీరుగా సభ్యత్వ నమోదుకు ప్రజల ముందుకు వస్తున్నారన్నారు... కార్యక్రమంలో భాజపా నాయకులు యడ్లపాటి రఘునాథబాబు, potru పూర్ణచందర్రావు ,రావెల కిషోర్ బాబు, నలబోతు వెంకట్రావ్ లు పాల్గొన్నారు.. బైట్ 1 :సునీల్ వి దియోధర్, ఏపీ భాజపా ఇంచార్జ్ ..బైట్ 2 :కన్నా లక్ష్మీనారాయణ , ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షులు... మల్లికార్జున రావు ఈటీవీ భారత్ చిలకలూరిపేట గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్ 8 0 0 8 8 8 3 2 1 7


Body:గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో భాజపా ఏపీ ఇన్చార్జి సునీల్ వి deodhar రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో యువ నాయకుడు కందిమళ్ళ raghava అ కృష్ణచైతన్య ఆధ్వర్యంలో లో 200 మంది కార్యకర్తలు భాజపాలో చేరిక సభ్యత్వ నమోదు కార్యక్రమం


Conclusion:గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో భాజపా ఏపీ ఇన్చార్జి సునీల్ వి deodhar రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో యువ నాయకుడు కందిమళ్ళ raghava అ కృష్ణచైతన్య ఆధ్వర్యంలో లో 200 మంది కార్యకర్తలు భాజపాలో చేరిక సభ్యత్వ నమోదు కార్యక్రమం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.