ETV Bharat / state

కల్నల్​ సతీష్​కు నివాళులర్పించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు

author img

By

Published : Jun 18, 2020, 2:52 PM IST

దేశ సరిహద్దులో జరిగిన పోరులో వీర మరణం పొందిన కల్నల్​ సంతోష్​ బాబుకు కదిరిలోని ఆర్యవైశ్య సంఘం నాయకులు నివాళులర్పించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు.

arya vysya people given condolence to kalnan santhosh kumar for his bravery
నివాళులర్పించిన ఆర్యవైశ్య నాయకులు

చైనా దేశ సైనికులు దాడిలో అమరుడైన భారత సైనికుడు కల్నల్​ సంతోష్​బాబుకు అనంతపురం జిల్లా కదిరిలో నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలిలో సతీష్​బాబు చిత్రపటానికి పూలమాలలు వేశారు. దేశ రక్షణ కోసం అసువులు బాసిన సంతోష్​ బాబు ఆత్మకు శాంతి కలగాలని ఆ సంఘ నాయకులు ప్రార్ధించారు.

చైనా దేశ సైనికులు దాడిలో అమరుడైన భారత సైనికుడు కల్నల్​ సంతోష్​బాబుకు అనంతపురం జిల్లా కదిరిలో నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలిలో సతీష్​బాబు చిత్రపటానికి పూలమాలలు వేశారు. దేశ రక్షణ కోసం అసువులు బాసిన సంతోష్​ బాబు ఆత్మకు శాంతి కలగాలని ఆ సంఘ నాయకులు ప్రార్ధించారు.

ఇదీ చదవండి : తెలంగాణ: అమరుడు కల్నల్ సంతోష్​బాబు అంతిమ యాత్ర ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.