ETV Bharat / state

బకాయి వేతనాలు చెల్లించాలని సచివాలయం వద్ద అంగన్వాడీలు నిరసన

author img

By

Published : Jul 4, 2020, 12:17 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సచివాలయం వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. తమకు రావాల్సిన బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్లకార్డులతో ఆందోళన చేశారు.

angamwadi workers protest at kalyanadurgam sachivalayam in ananthapur district
బకాయి వేతనాలు చెల్లించాలంటూ అంగన్వాడీల నిరసన

తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం గ్రామ సచివాలయం వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. స్థానిక సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్​ చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం గ్రామ సచివాలయం వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. స్థానిక సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్​ చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

నరసాపురంలో సీఐటీయూ సభ్యుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.