ETV Bharat / state

రాష్ట్రంలో ఎన్సీసీ విభాగం విస్తరణకు నిధులు లేమి - బెటాలియన్

అనంతపురం జిల్లాలో బెటాలియన్ మంజూరైందని, సిబ్బంది లేకపోవడంవల్ల నిలుపుదల చేసినట్లు  ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమెడోర్ ఎన్ఎన్ రెడ్డి  తెలిపారు.

అనంతపురం బెటాలియన్
author img

By

Published : Sep 13, 2019, 4:55 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న ఎన్​ఎన్​రెడ్డి

ఎన్సీసీ విభాగం విస్తరణకు అదనపు సిబ్బందిని, నిధులను సమకూర్చాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు..తెలుగు రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమెడోర్ ఎన్ఎన్ రెడ్డి చెప్పారు. అనంతపురంకు మంజూరైన కొత్త బెటాలియన్ కు సిబ్బంది లేకపోవడంవల్ల ఈఏడాది విద్యార్థుల ప్రవేశాలు జరపలేదని తెలిపారు. బడ్జెట్ సకాలంలో విడుదల చేయకపోతే, దాని ప్రభావం ఎన్సీసీ క్యాడెట్ లపై పడుతుందని డీడీజీ చెప్పారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎన్​ఎన్​రెడ్డి

ఎన్సీసీ విభాగం విస్తరణకు అదనపు సిబ్బందిని, నిధులను సమకూర్చాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు..తెలుగు రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమెడోర్ ఎన్ఎన్ రెడ్డి చెప్పారు. అనంతపురంకు మంజూరైన కొత్త బెటాలియన్ కు సిబ్బంది లేకపోవడంవల్ల ఈఏడాది విద్యార్థుల ప్రవేశాలు జరపలేదని తెలిపారు. బడ్జెట్ సకాలంలో విడుదల చేయకపోతే, దాని ప్రభావం ఎన్సీసీ క్యాడెట్ లపై పడుతుందని డీడీజీ చెప్పారు.

ఇదీ చూడండి

హాకీ కర్ర విరిగేలా నిందితుడ్ని కొట్టిన పోలీస్​..

Intro:తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైందని తెలుగుదేశం ప్రభుత్వంతోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని నెల్లూరు తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి మస్తాన్ రావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట, అన్నగారి పాలెం పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ అభ్యర్థి విష్ణు వర్ధన్ రెడ్డి లతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు, అభ్యర్థులకు మత్స్యకార గ్రామాలను నాయకులు తీన్మార్ బ్యాండ్ మేళం , కళాకారుల పాటలతో కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రతి గ్రామంలో తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తూ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థించారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు వస్తే మత్స్యకారులకు ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.


Body:తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు ఎన్నికల ప్రచారం


Conclusion:తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైందని తెలుగుదేశం ప్రభుత్వంతోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని నెల్లూరు తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి మస్తాన్ రావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట, అన్నగారి పాలెం పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ అభ్యర్థి విష్ణు వర్ధన్ రెడ్డి లతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు, అభ్యర్థులకు మత్స్యకార గ్రామాలను నాయకులు తీన్మార్ బ్యాండ్ మేళం , కళాకారుల పాటలతో కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రతి గ్రామంలో తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తూ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థించారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు వస్తే మత్స్యకారులకు ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.