ETV Bharat / state

కల్వర్టును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి - ananatapur district news

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వీరు కర్ణాటకకు ప్రయాణిస్తుండగా ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

road accident
కల్వర్టును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
author img

By

Published : May 16, 2021, 10:11 AM IST

Updated : May 16, 2021, 1:07 PM IST

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు మృతి చెందారు. చింతామణికి చెందిన వారు పని నిమిత్తం అనంతపురం వచ్చి.. తిరిగి కర్ణాటకకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివన్నతో పాటు కారులో ప్రయాణిస్తున్న రుక్మినీ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న మరో ముగ్గురు గాయపడ్డారు.

ఇవీ చదవండి:

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు మృతి చెందారు. చింతామణికి చెందిన వారు పని నిమిత్తం అనంతపురం వచ్చి.. తిరిగి కర్ణాటకకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివన్నతో పాటు కారులో ప్రయాణిస్తున్న రుక్మినీ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న మరో ముగ్గురు గాయపడ్డారు.

ఇవీ చదవండి:

'ఆ ఒప్పందాలు.. ఎవరో చెబితే కుదిరినవి కావు'

కరోనా అనుమానంతో ఆత్మహత్య.. పోలీసుల సాయంతో అంతిమసంస్కారాలు

Last Updated : May 16, 2021, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.