ETV Bharat / state

అనంతపురం జిల్లాలో దారుణ హత్య

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుణ్ని గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా చంపేశారు.

author img

By

Published : Jul 20, 2019, 9:25 AM IST

హత్యకు గురయిన వ్యక్తి

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో కంబదూరు చెక్‌ పోస్టు వద్ద హత్య కలకలం రేపింది. రవి అనే యువకుడు చెక్ పోస్ట్ సమీపంలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. బండరాయితో మోది దారుణంగా హతమార్చినట్టు ఆనవాళ్లు చూస్తే తెలుస్తోంది. తెల్లవారు రవి మృతదేహాన్ని గమనించిన బంధువులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అనంతపురం జిల్లా కంబదూరు చెక్‌ పోస్టు వద్ద హత్య

ఇదీ చూడండి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో కంబదూరు చెక్‌ పోస్టు వద్ద హత్య కలకలం రేపింది. రవి అనే యువకుడు చెక్ పోస్ట్ సమీపంలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. బండరాయితో మోది దారుణంగా హతమార్చినట్టు ఆనవాళ్లు చూస్తే తెలుస్తోంది. తెల్లవారు రవి మృతదేహాన్ని గమనించిన బంధువులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అనంతపురం జిల్లా కంబదూరు చెక్‌ పోస్టు వద్ద హత్య

ఇదీ చూడండి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

Intro:2222


Body:7777


Conclusion:ఉగ్ర భానుడి తాకిడికి జనం తల్లడిల్లుతున్నారు మండుటెండలో ఎండ వేడిమిని భరించలేక విలవిల్లాడుతున్నారు ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కడప జిల్లా బద్వేలు ఐక్య వేదిక శీతల మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. రోజు పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహనం పెట్టి మజ్జిగను బాటసారులకు అందజేస్తున్నారు ఎండ బాధను భరించలేని ప్రతి ఒక్కరూ చల్లని మజ్జిగ సేవించి ఊరట చెందుతున్నారు. నిత్యం రెండు వేల మందికి ఉచితంగా మజ్జిగను అందజేస్తూ కమిటీ సభ్యులు ఉదారతను చాటుకున్నారు. నిత్యం మూడు వేల దాకా ఖర్చు చేస్తున్నారు .ఆర్టీసీ బస్టాండ్ వద్ద శీతల మంచినీటి పెట్టిన ఏర్పాటు చేసిన వీరు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడానికి చూసి ప్రజలు అభినందిస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.