ETV Bharat / state

ఉరవకొండలో 750 గ్రాముల గంజాయి స్వాధీనం - అనంతపురం జిల్లాలో గంజాయి స్వాధీనం

ఉరవకొండ పట్టణ శివారులో పోలీసులు ఓ వ్యక్తి నుంచి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై మారక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్​ కు తరలించారు.

ఉరవకొండలో 750 గ్రాముల గంజాయి స్వాధీనం
author img

By

Published : Oct 11, 2019, 9:14 PM IST

ఉరవకొండలో 750 గ్రాముల గంజాయి స్వాధీనం

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులో పోలీసులు ఓ వ్యక్తి నుంచి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. పట్టణానికి చెందిన ఓబులుపతి అనే వ్యక్తి గత కొంత కాలంగా కర్ణాటక లోని బళ్లారి నుంచి గంజాయిని తీసుకువచ్చి ఉరవకొండలో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ముందస్తు సమాచారం అందిన మేరకు.. స్థానిక బైపాస్ రోడ్డు వద్ద ఓబులుపతి నుంచి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.

ఉరవకొండలో 750 గ్రాముల గంజాయి స్వాధీనం

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులో పోలీసులు ఓ వ్యక్తి నుంచి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. పట్టణానికి చెందిన ఓబులుపతి అనే వ్యక్తి గత కొంత కాలంగా కర్ణాటక లోని బళ్లారి నుంచి గంజాయిని తీసుకువచ్చి ఉరవకొండలో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ముందస్తు సమాచారం అందిన మేరకు.. స్థానిక బైపాస్ రోడ్డు వద్ద ఓబులుపతి నుంచి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.

ఇదీ చూడండి:

విశాఖ ఏజెన్సీలో 414 కిలోల గంజాయి పట్టివేత

Intro:AP- CDP- 4-11-KULINA-VANTHENA-AV-10188
CON:SUBBARAYUDU ETV
CONTRIBUTER: KAMALAPURAM

యాంకర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని గంగవరం గ్రామం వద్ద నిర్మించిన పెన్నా లో లెవెల్ బ్రిడ్జ్ దాదాపు పది పదిహేను సంవత్సరాల క్రితం కట్టింది దాదాపు 70 మీటర్ల పొడవునా కూలిపోవడం జరిగింది
ఈ బ్రిడ్జి కూలిపోవడంతో దాదాపు 20 నుండి 25 గ్రామాల ప్రజలు రాకపోకలు నిలిచిపోయాయి అంతేకాక 400 ఎకరాల పొలానికి పోవాలంటే 20 కిలోమీటర్ల దూరం వెళ్లి పొలం చేరుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నుండి ప్రొద్దుటూరు చాపాడు కాజీపేట వెళ్లే మార్గం అని కోరడంతో అంటే ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళాలని ఆవేదన చెందుతున్నారు
ఈ బ్రిడ్జి కూలడం నాయకుల నిర్లక్ష మా అధికారుల పర్యవేక్షణ లోపం అని ప్రజల ఆవేదన చెందుతున్నారు ఈ బ్రిడ్జి కట్టిన కాంట్రాక్టర్ కనీసం కడ్డీలు కూడా వేయకుండా పెట్టడమేమిటని అంటున్నారు మా గ్రామం పై దయవుంచి కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు అధికారులు మాకు వెంటనే శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు


Body:కూలిన వంతెన


Conclusion:కడపజిల్లా కమలాపురం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.