ETV Bharat / state

తనకల్లులో తనిఖీలు.. 615 కర్ణాటక మద్యం సీసాలు స్వాధీనం - 615 బాటిళ్ల కర్ణాటక మద్యాన్ని పట్టుకున్న తనకల్లు పోలీసులు

అనంతపురం జిల్లా తనకల్లులో.. కర్ణాటక మద్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం బాగేపల్లికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి.. అతడి నుంచి 615 మద్యం సీసాలతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

karnataka liquor ceased
పోలీసుల తనిఖీల్లో దొరికిన మద్యం సీసాలు
author img

By

Published : Dec 13, 2020, 6:49 PM IST

కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా రవాణా చేస్తున్న.. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం బాగేపల్లికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా తనకల్లులోని వివిధ గ్రామాల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో.. అతడి వద్ద నుంచి 615 మద్యం సీసాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. గద్దలబండ తండా, కొత్తకురువపల్లిలో ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా రవాణా చేస్తున్న.. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం బాగేపల్లికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా తనకల్లులోని వివిధ గ్రామాల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో.. అతడి వద్ద నుంచి 615 మద్యం సీసాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. గద్దలబండ తండా, కొత్తకురువపల్లిలో ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

లీకేజీలతో తాగునీరు కలుషితం..తాగాలంటేనే భయం..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.