ETV Bharat / sitara

కుటుంబసమేతంగా 'మెగా' ఓటింగ్

సినీ నటుడు చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు.

author img

By

Published : Apr 11, 2019, 10:35 AM IST

chiranjeevi
కుటుంబసమేతంగా 'మెగా' ఓటింగ్

సార్వత్రిక ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్‌, కోడలు ఉపాసనలతో కలిసి హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్ క్లబ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

కుటుంబసమేతంగా 'మెగా' ఓటింగ్

సార్వత్రిక ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్‌, కోడలు ఉపాసనలతో కలిసి హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్ క్లబ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.