ETV Bharat / jagte-raho

తెలంగాణ:ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

author img

By

Published : May 19, 2020, 11:42 AM IST

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ముగ్గురి ప్రాణం తీసింది. తల్లిదండ్రుల రోదనలతో లక్ష్మీపురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

telengana
ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. మృతులు అప్పారావు (35), తేజు (20), వినయ్‌ (20) గా గుర్తించారు. స్థానికుల సాయంతో ముగ్గురి మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీశారు. చేతికందొచ్చిన బిడ్డలు విగతజీవుల్లా పడిఉండటం చూసి తల్లిదండ్రులు బోరుమన్నారు.

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. మృతులు అప్పారావు (35), తేజు (20), వినయ్‌ (20) గా గుర్తించారు. స్థానికుల సాయంతో ముగ్గురి మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీశారు. చేతికందొచ్చిన బిడ్డలు విగతజీవుల్లా పడిఉండటం చూసి తల్లిదండ్రులు బోరుమన్నారు.

ఇవీ చూడండి: 'ఎల్‌ఆర్‌ఎస్‌కు గడువు పొడిగించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.