ETV Bharat / jagte-raho

క్రికెట్ కేటుగాళ్లు అరెస్టు....రూ.14 లక్షలు స్వాధీనం

కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లెలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి పోలీసులు రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : May 9, 2019, 6:28 AM IST

క్రికెట్ కేటుగాళ్లు అరెస్టు....రూ.14 లక్షలు స్వాధీనం

రాజంపేట డీఎస్పీ మురళీధర్ అందించిన సమాచారం ప్రకారం ఓబులవారిపల్లె మండలం బొంతవారిపల్లిలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఎస్సై మోహన్ ఆధ్వర్యంలోని బృందం పట్టుకున్నారు. నిందితుల నుంచి 3 చరవాణులు, క్రికెట్ బెట్టింగ్ స్లిప్పులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన వ్యక్తుల్లో ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు దిగువ పల్లెకు చెందిన షేక్ మౌలానా, వెంకటరమణ, కటికంవారిపల్లికి చెందిన నాగేంద్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

క్రికెట్ కేటుగాళ్లు అరెస్టు....రూ.14 లక్షలు స్వాధీనం

ఇవీ చూడండి : మిద్దె మీద నిద్రపోయే వారి ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు

రాజంపేట డీఎస్పీ మురళీధర్ అందించిన సమాచారం ప్రకారం ఓబులవారిపల్లె మండలం బొంతవారిపల్లిలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఎస్సై మోహన్ ఆధ్వర్యంలోని బృందం పట్టుకున్నారు. నిందితుల నుంచి 3 చరవాణులు, క్రికెట్ బెట్టింగ్ స్లిప్పులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన వ్యక్తుల్లో ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు దిగువ పల్లెకు చెందిన షేక్ మౌలానా, వెంకటరమణ, కటికంవారిపల్లికి చెందిన నాగేంద్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

క్రికెట్ కేటుగాళ్లు అరెస్టు....రూ.14 లక్షలు స్వాధీనం

ఇవీ చూడండి : మిద్దె మీద నిద్రపోయే వారి ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు

Intro: శ్రీవారి దర్శనార్థం క్రికెటర్ రోహిత్ శర్మ తిరుమలకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకృష్ణ అతిథి గృహంకు చేరుకున్న రోహిత్ శర్మకు తితిదే అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రేపు ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో వారి సేవలు పాల్గొననున్నారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరడంతో స్వామివారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వచ్చారు.


Body:.


Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.