ETV Bharat / jagte-raho

భార్యను కల్లు సీసాతో పొడిచిన భర్త

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలుర గ్రామంలో భార్యను భర్త కల్లుసీసాతో పొడిచాడు. ఇవాళ ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా.. పరిస్థితి శృతి మించి ఈ దారుణానికి దారి తీసింది.

author img

By

Published : Jul 15, 2020, 6:22 PM IST

man-stabbed-after-fighting-with-wife
భర్త కల్లు సీసాతో పొడవడంతో గాయపడ్డ భార్య

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలుర గ్రామంలో విషాదం జరిగింది. కుటుంబ కలహాలతో భార్య పీరూ బాయిని భర్త శ్రీనివాస్ కల్లు సీసాతో పొడిచాడు.

పరిస్థితి విషమించడంతో బాధితురాలిని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని బోధన్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలుర గ్రామంలో విషాదం జరిగింది. కుటుంబ కలహాలతో భార్య పీరూ బాయిని భర్త శ్రీనివాస్ కల్లు సీసాతో పొడిచాడు.

పరిస్థితి విషమించడంతో బాధితురాలిని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని బోధన్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:

కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.