ETV Bharat / jagte-raho

జయరాం కేసు.. తెలంగాణ పోలీసు అధికారిపై వేటు

పారిశ్రామికవేత్త జయరాం హత్యకేసులో తెలంగాణకు చెందిన పోలీసు ఉన్నతాధికారిపై వేటుపడింది.

author img

By

Published : Feb 5, 2019, 3:38 PM IST

మహేష్ భగవత్

మహేష్ భగవత్
పారిశ్రామికవేత్త జయరాం హత్యకేసులో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. తెలంగాణలోని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిందితుడు రాకేష్​రెడ్డితో ఫోన్​లో మాట్లాడినట్టు ఆరోపణలపై ఆయనను అంబర్​పేట్ హెడ్​క్వార్టర్​కు అటాచ్ చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. ఏపీ పోలీసుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు.
undefined

మహేష్ భగవత్
పారిశ్రామికవేత్త జయరాం హత్యకేసులో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. తెలంగాణలోని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిందితుడు రాకేష్​రెడ్డితో ఫోన్​లో మాట్లాడినట్టు ఆరోపణలపై ఆయనను అంబర్​పేట్ హెడ్​క్వార్టర్​కు అటాచ్ చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. ఏపీ పోలీసుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు.
undefined

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.