ETV Bharat / jagte-raho

మాస్కు లేనిదే మద్యం ఇవ్వబోమని చెబితే చితక్కొట్టారు!

author img

By

Published : Sep 8, 2020, 11:55 PM IST

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజు వైన్స్... యజమానిపై కొంతమంది దాడికి దిగారు. ఈ ఘటనలో షాపు నిర్వాహకుడికి తీవ్రగాయాలయ్యాయి. నిందితులు పరారయ్యారు.

attack-on-liquor-shop-owner
attack-on-liquor-shop-owner

మాస్క్ లేని వారికి మద్యం ఇవ్వబోమని చెప్పిన మద్యం షాప్ యజమానిపై దాడి చేసిన ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కరోనా రూల్స్ పాటించాలని అత్తాపూర్ మంజు వైన్స్ యాజమాన్యం తెలిపింది.

మాస్క్ లేదని మద్యం ఇవ్వనని వైన్ షాప్ యజమానిపై సదాశివ అనే వ్యక్తి, అతని అనుచరులు దాడికి దిగారు. ఈఘటనలో షాపు నిర్వాహకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం యువకులు పరారయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మాస్క్ లేని వారికి మద్యం ఇవ్వబోమని చెప్పిన మద్యం షాప్ యజమానిపై దాడి చేసిన ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కరోనా రూల్స్ పాటించాలని అత్తాపూర్ మంజు వైన్స్ యాజమాన్యం తెలిపింది.

మాస్క్ లేదని మద్యం ఇవ్వనని వైన్ షాప్ యజమానిపై సదాశివ అనే వ్యక్తి, అతని అనుచరులు దాడికి దిగారు. ఈఘటనలో షాపు నిర్వాహకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం యువకులు పరారయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.