ETV Bharat / jagte-raho

కారు-ద్విచక్రవాహనం ఢీ... విద్యుత్ లైన్​మెన్ మృతి

author img

By

Published : Jan 13, 2021, 1:23 AM IST

కారు ఢీకొని విద్యుత్ లైన్​మెన్ మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా డోకిపర్రు వద్ద జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు మేడికొండూరు పోలీసులు తెలిపారు.

a man died due to a accident
కారు ఢీకొని విద్యుత్ లైన్​మెన్ మృతి

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన గుంటుపల్లి వెంకటేశ్వర్లు విద్యుత్ లైన్​మెన్​గా పనిచేస్తున్నారు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. డోకిపర్రు అడ్డ రోడ్డు వద్ద వెనకగా వస్తున్న కారు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు​ తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. గాయపడిన వారికి పేరేచర్లలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడికొండూరు పోలీసులు తెలిపారు.

ఇద చూడండి:

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన గుంటుపల్లి వెంకటేశ్వర్లు విద్యుత్ లైన్​మెన్​గా పనిచేస్తున్నారు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. డోకిపర్రు అడ్డ రోడ్డు వద్ద వెనకగా వస్తున్న కారు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు​ తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. గాయపడిన వారికి పేరేచర్లలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడికొండూరు పోలీసులు తెలిపారు.

ఇద చూడండి:

కోడిపందేల బరుల ధ్వంసం.. సహించేది లేదన్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.