ETV Bharat / crime

విద్యుదాఘాతంతో ఇంటర్ విద్యార్థి మృతి - గుంటూరు వార్తలు

ఫ్రిజ్​ను ఓ చోట నుంచి మరో చోటుకు తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నేపాడు గ్రామంలో జరిగింది.

intermediate student died with short circuit
విద్యుదాఘాతంతో ఇంటర్ విద్యార్థి మృతి
author img

By

Published : Jun 24, 2021, 9:31 AM IST

విద్యుదాఘాతంతో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నేపాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాములయ్య (17) అనే విద్యార్ధి నరసరావుపేటలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. బుధవారం గ్రామంలోని తన తాతయ్య పాన్ దుకాణాన్ని మరోచోటుకు తరలిస్తుండగా.. ప్రమాదవశాత్తు ఫ్రిజ్ వైరు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పాములయ్య మృతితో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:

విద్యుదాఘాతంతో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నేపాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాములయ్య (17) అనే విద్యార్ధి నరసరావుపేటలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. బుధవారం గ్రామంలోని తన తాతయ్య పాన్ దుకాణాన్ని మరోచోటుకు తరలిస్తుండగా.. ప్రమాదవశాత్తు ఫ్రిజ్ వైరు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పాములయ్య మృతితో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:

కర్నూలులో విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

పెట్రో ధరల పెరుగుదల.. ఒక్కో ఎకరాపై రూ.3వేల వరకు భారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.