ETV Bharat / crime

ద్విచక్రవాహనంపై వచ్చి గొలుసు చోరీ

author img

By

Published : May 18, 2021, 1:21 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ద్విచక్రవాహనంపై వచ్చి ఇద్దరు దుండగులు మహిళ పుస్తెలతాడు లాక్కెళ్లారు.

chain snatching case at guntur
chain snatching case at guntur

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో చైన్ స్నాచర్లు ఓ మహిళ గొలుసు లాక్కెళ్లారు. కొలనుకొండ నుంచి విజయవాడకు దంపతులు బైకుపై వెళ్తుండగా... ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి మహిళ మెడలోని పుస్తెలతాడును దొంగిలించారు. ఆ గొలుసు సుమారు 50 గ్రాములు ఉంటుందని బాధితులు చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో చైన్ స్నాచర్లు ఓ మహిళ గొలుసు లాక్కెళ్లారు. కొలనుకొండ నుంచి విజయవాడకు దంపతులు బైకుపై వెళ్తుండగా... ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి మహిళ మెడలోని పుస్తెలతాడును దొంగిలించారు. ఆ గొలుసు సుమారు 50 గ్రాములు ఉంటుందని బాధితులు చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'బ్లాక్‌ ఫంగస్‌ కేసులొస్తే.. సమాచారమివ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.