ETV Bharat / city

విశాఖ పోలీసులపై కరోనా పంజా - విశాఖ కరోనా కేసులు

విశాఖ నగర పోలీసులపై కరోనా ప్రతాపం చూపుతోంది. నగర కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకూ 15 మంది పోలీసులు కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా ద్వారకా పోలీసు స్టేషన్​ ఎస్సై, సీఐలకు కరోనా సోకింది. గతంలో ఇదే స్టేషన్​ చెందిన ముగ్గురు పోలీసులకు కరోనా వచ్చింది.

విశాఖ పోలీసులపై కరోనా పంజా
విశాఖ పోలీసులపై కరోనా పంజా
author img

By

Published : Jul 6, 2020, 4:54 PM IST

విశాఖలో కరోనా బారిన పడుతున్న పోలీసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నగరంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై, సీఐకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ద్వారకా పోలీసు స్టేషన్ పరిధిలో పని చేస్తున్న వీరిద్దరినీ గీతం కొవిడ్​ ఆసుపత్రికి తరలించారు. వీరి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులపై ఆరా తీస్తున్నారు. ద్వారకా పోలీసు స్టేషన్​లో ఇప్పటివరకూ ఐదుగురికి కరోనా సోకింది. విశాఖ కమిషనరేట్ పరిధిలో 15 మంది పోలీసులు కొవిడ్ బారిన పడ్డారు. వీరిలో ఐదుగురు కోలుకోగా, మరో 10 మంది చికిత్స పొందుతున్నారు.

విశాఖలో కరోనా బారిన పడుతున్న పోలీసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నగరంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై, సీఐకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ద్వారకా పోలీసు స్టేషన్ పరిధిలో పని చేస్తున్న వీరిద్దరినీ గీతం కొవిడ్​ ఆసుపత్రికి తరలించారు. వీరి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులపై ఆరా తీస్తున్నారు. ద్వారకా పోలీసు స్టేషన్​లో ఇప్పటివరకూ ఐదుగురికి కరోనా సోకింది. విశాఖ కమిషనరేట్ పరిధిలో 15 మంది పోలీసులు కొవిడ్ బారిన పడ్డారు. వీరిలో ఐదుగురు కోలుకోగా, మరో 10 మంది చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి : గుంటూరు జిల్లాలో కరోనా ఉద్దృతి.. ఒక్కరోజే 149 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.