ETV Bharat / city

ఎవరైనా సరే... కఠినంగానే వ్యవహరిస్తాం: సీపీ

విశాఖ పెందుర్తి శిరోముండనం కేసులో పోలీసులు చాలా వేగంగా అన్ని అధారాలను సేకరించి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కి తరలించినట్లు నగర పోలీసు కమిషనర్ మనీష్​కుమార్ సిన్హా తెలిపారు. ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. శిరోముండనం చేస్తుండగా సెల్ఫీలు దిగడం వంటి ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో బాధితునికి పూర్తి అండగా ఉండడమే కాకుండా... నిందితులకు శిక్ష పడేట్టుగా అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నామని వివరించారు. ఇటువంటి ఘటనలకు పాల్పడేవారు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తామంటున్న నగర పోలీసు కమిషనర్​తో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.

author img

By

Published : Aug 29, 2020, 9:06 PM IST

Visakha CP Face to Face with Etv bharat
మనీష్​కుమార్ సిన్హా
మనీష్​కుమార్ సిన్హా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.