ETV Bharat / city

‘బెస్ట్‌ అవైలబుల్‌’కు మంగళం...విద్యార్థులు నిరసన - visakha latest news

ప్రభుత్వం పాత జీవోనే కొనసాగిస్తూ...2 తరగతి నుంచి 8 తరగతి వరకు "బెస్ట్ అవైలబుల్ స్కూల్స్" పథకాన్ని అమలు చేయాలని కోరుతూ...విశాఖలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు.

students protest rally in Visakhapatnam demanding implementation of the "Best Available Schools" scheme.
ప్రభుత్వం పాత జీవోను రద్దు చేయాలని విద్యార్థుల నిరసన
author img

By

Published : Oct 5, 2020, 3:00 PM IST

రెండో తరగతి నుంచి 8వ తరగతి వరకు "బెస్ట్ అవైలబుల్ స్కూల్స్" పథకాన్ని అమలు చేయాలని కోరుతూ... విశాఖలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

ఇప్పటి వరకు 1 నుంచి పదో తరగతి వరకు అమలయ్యే ఈ పథకాన్ని.. 9, 10 తరగతులకు మాత్రమే వర్తింపచేస్తూ ప్రభుత్వం కొత్త జీవో తీసుకువచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ జగదాంబ కూడళ్లలో బాబా సాహెబ్ అంబేడ్కర్ విద్యార్థుల సంఘం, అఖిల భారత విద్యార్థుల సంఘం సంయుక్తంగా ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని... ప్రభుత్వం పాత జీవోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

రెండో తరగతి నుంచి 8వ తరగతి వరకు "బెస్ట్ అవైలబుల్ స్కూల్స్" పథకాన్ని అమలు చేయాలని కోరుతూ... విశాఖలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

ఇప్పటి వరకు 1 నుంచి పదో తరగతి వరకు అమలయ్యే ఈ పథకాన్ని.. 9, 10 తరగతులకు మాత్రమే వర్తింపచేస్తూ ప్రభుత్వం కొత్త జీవో తీసుకువచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ జగదాంబ కూడళ్లలో బాబా సాహెబ్ అంబేడ్కర్ విద్యార్థుల సంఘం, అఖిల భారత విద్యార్థుల సంఘం సంయుక్తంగా ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని... ప్రభుత్వం పాత జీవోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.