విశాఖ ఉత్సవ్ వేదిక వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. కెరటాల ఉద్ధృతి వల్ల విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ప్రేక్షకులు ఒక్కసారిగా కుర్చీలపైకి ఎక్కేశారు. అప్రమత్తమైన నిర్వహకులు విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రమాదాన్ని నివారించారు. కొంతసేపటికి విద్యుత్ పునరుద్ధరించారు. టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత విభావరి సమయంలో ఈ ఘటన జరిగింది.
ఇదీ చదవండి:విశాఖ ఊహాగానాలపై.. సీఎం మౌనం