ETV Bharat / city

దారుణం.. విశాఖ జిల్లాలో వృద్ధ దంపతుల హత్య

author img

By

Published : Feb 27, 2020, 8:32 AM IST

Updated : Feb 27, 2020, 10:43 AM IST

విశాఖ జిల్లా పెందుర్తి మండలం నరవలో దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసి.. నగదు, వస్తువులు దోచుకెళ్లారు.

దారుణం.. విశాఖ జిల్లాలో వృద్ధ దంపతుల హత్య
దారుణం.. విశాఖ జిల్లాలో వృద్ధ దంపతుల హత్య
దారుణం.. విశాఖ జిల్లాలో వృద్ధ దంపతుల హత్య

విశాఖ జిల్లా పెందుర్తి మండలం నరవలో దారుణం జరిగింది. విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి జెర్రిపోతుల సముద్రాల, పార్వతి దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధ దంపతులను హత్య చేసి... ఇంట్లోని నగదు, వస్తువులు దోచుకెళ్లారు. ఘటనాస్థలాన్ని ఏసీపీ స్వరూపారాణి పరిశీలించారు. ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. హంతకుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

దారుణం.. విశాఖ జిల్లాలో వృద్ధ దంపతుల హత్య

విశాఖ జిల్లా పెందుర్తి మండలం నరవలో దారుణం జరిగింది. విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి జెర్రిపోతుల సముద్రాల, పార్వతి దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధ దంపతులను హత్య చేసి... ఇంట్లోని నగదు, వస్తువులు దోచుకెళ్లారు. ఘటనాస్థలాన్ని ఏసీపీ స్వరూపారాణి పరిశీలించారు. ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. హంతకుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

అనకాపల్లిలో దారుణం... ఆస్తి కోసం కుటుంబ సభ్యులపై కత్తితో దాడి

Last Updated : Feb 27, 2020, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.