ETV Bharat / city

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. విజయసాయి పాదయాత్ర

author img

By

Published : Feb 20, 2021, 10:01 AM IST

Updated : Feb 20, 2021, 12:30 PM IST

విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్రను చేపట్టారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వరకు పాదయాత్ర కొనసాగనుంది.

mp vijaya sai reddy padayatra
mp vijaya sai reddy padayatra
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. విజయసాయి పాదయాత్ర

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్టీల్‌ప్లాంట్‌ మెయిన్‌గేట్‌ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. సాయంత్రం కూర్మన్నపాలెం కూడలిలో వైకాపా ఆధ్వర్యంలో బహిరంగ సభను తలపెట్టారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.... పార్లమెంట్‌ లోపల, బయటా రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పాదయాత్రలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో సెంచరీ కొట్టిన పెట్రోల్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. విజయసాయి పాదయాత్ర

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్టీల్‌ప్లాంట్‌ మెయిన్‌గేట్‌ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. సాయంత్రం కూర్మన్నపాలెం కూడలిలో వైకాపా ఆధ్వర్యంలో బహిరంగ సభను తలపెట్టారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.... పార్లమెంట్‌ లోపల, బయటా రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పాదయాత్రలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో సెంచరీ కొట్టిన పెట్రోల్

Last Updated : Feb 20, 2021, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.