ETV Bharat / city

ఎవరూ ఆకలితో అలమటించడానికి వీల్లేదు: ఎంవీవీ

author img

By

Published : Apr 29, 2020, 5:44 PM IST

విశాఖ పరిధిలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో రేషన్ డిపోలను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎవరూ ఆకలితో అలమటించకూడదని...మూడో విడత ఉచిత రేషన్ సరకులు పంపిణీ పారదర్శకంగా జరగాలని సూచించారు.

mp mvv satyanarayana
mp mvv satyanarayana

లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని... ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. విశాఖ పరిధిలోని రెడ్ జోన్లు అల్లిపురం, చలువతోటలో ప్రభుత్వ రేషన్ డిపోని ఆకస్మిక తనిఖీ చేశారు. లాక్ డౌన్ కారణంగా మూడో విడత ఉచిత రేషన్ సరకుల పంపిణీలో పారదర్శకతపై దృష్టిసారించాలన్నారు. బియ్యం తదితరాల పంపిణీపై లబ్దిదారులతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు.

లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని... ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. విశాఖ పరిధిలోని రెడ్ జోన్లు అల్లిపురం, చలువతోటలో ప్రభుత్వ రేషన్ డిపోని ఆకస్మిక తనిఖీ చేశారు. లాక్ డౌన్ కారణంగా మూడో విడత ఉచిత రేషన్ సరకుల పంపిణీలో పారదర్శకతపై దృష్టిసారించాలన్నారు. బియ్యం తదితరాల పంపిణీపై లబ్దిదారులతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు.

ఇవీ చదవండి: ఏప్రిల్, మే నెల జీతాలు చెల్లించలేం: స్పైస్​జెట్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.