విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని కొండవాలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పుడు కొండవాలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, డ్రైనేజిలు పొంగిపొర్లుతున్నాయని, . దీని వల్ల స్థానికులకు తీవ్ర నష్టం వాటిల్లితోందని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త కేకే రాజు అన్నారు. వర్షాకాలం రాక మునుపే ఈ సమస్యలు ముందుగా గుర్తించి రిటర్నింగ్ వాల్స్ నిర్మాణం, అలాగే డ్రైనేజిలో పూడిక తీత పనులను చేపట్టాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపాముఖ్య నాయకులు, జీవీఎంసీ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :