ETV Bharat / city

రామకృష్ణాపురం శ్మశాన వాటికను సందర్శించిన మేయర్

author img

By

Published : May 17, 2021, 6:24 PM IST

విశాఖలోని రామకృష్ణాపురం శ్మశాన వాటికను జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పరిశీలించారు. మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని అధికారులకు సూచించారు.

Mayor Golagani Hari Venkata Kumari visited the Ramakrishnapuram cemetery
Mayor Golagani Hari Venkata Kumari visited the Ramakrishnapuram cemetery

విశాఖలోని రామకృష్ణాపురం శ్మశాన వాటికను జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని, దహన కార్యక్రమాలు చేయటానికి అదనపు ఫ్లాట్ ఫాంలు వెంటనే నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు చేపట్టడం పట్ల కొందరు వ్యక్తులు అభ్యంతరం తెలిపినందున.. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

విశాఖలోని రామకృష్ణాపురం శ్మశాన వాటికను జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని, దహన కార్యక్రమాలు చేయటానికి అదనపు ఫ్లాట్ ఫాంలు వెంటనే నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు చేపట్టడం పట్ల కొందరు వ్యక్తులు అభ్యంతరం తెలిపినందున.. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి: రఘురామ కేసు: సీఐడీ కోర్టు తీర్పుపై హైకోర్టులో ప్రభుత్వం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.