అంతర్జాతీయ లెవల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సదస్సులో వాల్తేరు డీఆర్ఎం చేతన్కుమార్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. 'మీ కుటుంబ సభ్యులు మీ కోసం ఇంట్లో వేచి ఉన్నారు' అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ల నుంచి రాకపోకలు సాగించేవారు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. భద్రతను పెంచి ప్రమాదాలను తగ్గించేందుకు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలియజేశారు.
![level crossing awareness programme in vizag attended by valtair drm](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-91-12-railway-level-crossing-awareness-av-ap10083_12062020134137_1206f_1591949497_436.jpg)
ఇదీ చదవండి : నిందితులను వెంబడిస్తే.. దుంగలు దొరికాయి!