ETV Bharat / city

'విద్యార్థులకు ఉపయోగపడే భూములు అంకుర సంస్థలకు ఇవ్వకండి' - cpi agitation at maddilapalem au gate

ఏయూ భూములు అంకురాలకు, ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని సీపీఎం నాయకులు ఖండించారు.

cpm agitation on au lands
ఏయూ భూముల అన్యాక్రాంతంపై సీపీఐ నాయకుల నిరసన
author img

By

Published : Oct 29, 2020, 8:38 PM IST

విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయం భూములు అంకురాలకు, ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం నాయకులు వర్శిటీ గేటు ముందు నిరసన తెలిపారు.

విద్యార్థులకు ఉపయోగపడే భూములను అంకుర సంస్థలకు ఇవ్వడం దారుణమన్నారు. ప్రైవేటు వ్యక్తులకు వర్శిటీ భూములు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరిని నిరసించారు. నిర్ణయాన్ని ఉపసంహరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి అడుగులు వేస్తామన్నారు.

విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయం భూములు అంకురాలకు, ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం నాయకులు వర్శిటీ గేటు ముందు నిరసన తెలిపారు.

విద్యార్థులకు ఉపయోగపడే భూములను అంకుర సంస్థలకు ఇవ్వడం దారుణమన్నారు. ప్రైవేటు వ్యక్తులకు వర్శిటీ భూములు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరిని నిరసించారు. నిర్ణయాన్ని ఉపసంహరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి అడుగులు వేస్తామన్నారు.

ఇదీ చదవండి:

'ఎంత డబ్బిచ్చినా .. భూములు వదులుకోం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.