ETV Bharat / city

విశాఖ కేంద్ర కారాగారంలో కరోనా కలకలం

విశాఖ కేంద్ర కారాగారంలో కరోనా కలకలం రేపింది. జైలులోని ఏడుగురు సిబ్బంది, 18 మందికి సోకిన కరోనా పాజిటివ్​గా తేలింది.

author img

By

Published : Jul 31, 2020, 11:32 AM IST

corona cases registered in vizag central jail
విశాఖ కేంద్ర కారాగారంలో కరోనా కలకలం

విశాఖ కేంద్ర కారాగారంలో ఏడుగురు సిబ్బంది, మరో 18మందికి కరోనా సోకింది. వీరిని ఐసోలేషన్​కు తరలించారు. జైలులో మొత్తం 281 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనతో రిమాండ్​లో ఉన్న మిగతా ఖైదీలకూ కరోనా నిర్థరణ పరీక్షలు చేస్తామని జైలు అధికారులు తెలిపారు.

విశాఖ కేంద్ర కారాగారంలో ఏడుగురు సిబ్బంది, మరో 18మందికి కరోనా సోకింది. వీరిని ఐసోలేషన్​కు తరలించారు. జైలులో మొత్తం 281 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనతో రిమాండ్​లో ఉన్న మిగతా ఖైదీలకూ కరోనా నిర్థరణ పరీక్షలు చేస్తామని జైలు అధికారులు తెలిపారు.

ఇదీచదవండి.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డను పునర్నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.