గుజరాత్ సీఎం విజయ్రూపానీతో ముఖ్యమంత్రి జగన్ ఫోన్లో మాట్లాడారు. గుజరాత్లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన మత్స్యకారులను సముద్ర మార్గం ద్వారా తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: