ETV Bharat / city

మత్స్యకారుల తరలింపుపై కీలక నిర్ణయం - గుజరాత్​లో ఏపీ మత్స్యకారుల వార్తలు

గుజరాత్​లో చిక్కుకున్న ఏపీకి చెందిన మత్య్సకారులను సముద్రమార్గం నుంచి తరలించేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

cm jagan talks with gujarath cm
cm jagan talks with gujarath cm
author img

By

Published : Apr 23, 2020, 11:59 AM IST

గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీతో ముఖ్యమంత్రి జగన్ ఫోన్లో మాట్లాడారు. గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన మత్స్యకారులను సముద్ర మార్గం ద్వారా తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీతో ముఖ్యమంత్రి జగన్ ఫోన్లో మాట్లాడారు. గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన మత్స్యకారులను సముద్ర మార్గం ద్వారా తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

ఆ 2 జిల్లాల్లో కరోనా ఉద్ధృతి... రాష్ట్రంలో 60 కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.