ETV Bharat / city

రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్ విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. పలు ఆలయాలను సందర్శించిన అనంతరం.. రాజ్యశ్యామల యాగంలో సీఎం పాల్గొన్నారు.

రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్
cm jagan visits visakha sarada peetham
author img

By

Published : Feb 17, 2021, 3:28 PM IST

Updated : Feb 17, 2021, 4:10 PM IST

రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్

విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్నారు. పీఠంలో ఉన్న రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవమూర్తి, దాసాంజనేయస్వామి ఆలయాలనూ దర్శించుకున్నారు. అనంతరం రాజశ్యామల యాగంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వేద పండితులను సత్కరించారు.

ఈ కార్యక్రమాల తర్వాత శారదా పీఠం వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు.

ఇదీ చదవండి

తెలంగాణ సీఎం కేసీఆర్​కు.. చంద్రబాబు, లోకేశ్​ శుభాకాంక్షలు

రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్

విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్నారు. పీఠంలో ఉన్న రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవమూర్తి, దాసాంజనేయస్వామి ఆలయాలనూ దర్శించుకున్నారు. అనంతరం రాజశ్యామల యాగంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వేద పండితులను సత్కరించారు.

ఈ కార్యక్రమాల తర్వాత శారదా పీఠం వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు.

ఇదీ చదవండి

తెలంగాణ సీఎం కేసీఆర్​కు.. చంద్రబాబు, లోకేశ్​ శుభాకాంక్షలు

Last Updated : Feb 17, 2021, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.