ETV Bharat / city

ఉక్కుపోరు: 24 గంటలుగా జాతీయ రహదారి దిగ్బంధం

విశాఖ జిల్లా కూర్మన్నపాలెం వద్ద నిన్న రాత్రి 7 గంటల నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా కార్మికులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు.

author img

By

Published : Mar 9, 2021, 8:17 PM IST

ఉక్కుపోరు: 24 గంటలుగా జాతీయరహదారి దిగ్బంధం
ఉక్కుపోరు: 24 గంటలుగా జాతీయరహదారి దిగ్బంధం

విశాఖలో 24 గంటలుగా జాతీయ రహదారి దిగ్బంధం కొనసాగుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా కార్మికులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. కూర్మన్నపాలెం వద్ద నిన్న సాయంత్రం నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి.

విశాఖలో 24 గంటలుగా జాతీయ రహదారి దిగ్బంధం కొనసాగుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా కార్మికులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. కూర్మన్నపాలెం వద్ద నిన్న సాయంత్రం నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండీ... ఉద్రిక్తం, తోపులాటకు దారితీసిన విశాఖ ఉక్కు ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.