ETV Bharat / city

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్ల ఆగ్రహజ్వాలలు

అసలే ఎండలు మండిపోతున్నాయి... ఉదయాన్నే చల్లని వాతావరణంలో ఓటేసి ఇంటికెళ్దామనుకున్న వారికి చుక్కెదురైంది. ఈవీఎంలు పని చేయక ఎండలోనే ఉండాల్సి వచ్చింది. కనీసం తాగునీరు, నీడ కోసం చలువ పందిళ్లు, కుర్చీలున్నాయా అంటే అవీ కరవే. ఇది విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల పరిస్థితి.

author img

By

Published : Apr 11, 2019, 1:02 PM IST

పశ్చిమనియోజరవర్గంలో ఓటర్లు అదికారులపై మండిపడ్డారు.
పశ్చిమనియోజరవర్గంలో ఓటర్లు అదికారులపై మండిపడ్డారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లు ఆగ్రహజ్వాలలు ఆకాశాన్నంటాయి. ఈవీఎంలు పని చేయక నానా అవస్థలకు గురవుతున్నామంటూ ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. పోలింగ్ బూత్​ల వద్ద కనీస ఏర్పాట్లు చేయలేదని వృద్ధులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, చలవపందిళ్లు, కుర్చీలు వంటివి ఏర్పాట్లు చేయటంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని కన్నెర్రజేస్తున్నారు.

పశ్చిమనియోజరవర్గంలో ఓటర్లు అదికారులపై మండిపడ్డారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లు ఆగ్రహజ్వాలలు ఆకాశాన్నంటాయి. ఈవీఎంలు పని చేయక నానా అవస్థలకు గురవుతున్నామంటూ ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. పోలింగ్ బూత్​ల వద్ద కనీస ఏర్పాట్లు చేయలేదని వృద్ధులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, చలవపందిళ్లు, కుర్చీలు వంటివి ఏర్పాట్లు చేయటంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని కన్నెర్రజేస్తున్నారు.


ఇవీ చూడండి.

వందల ఓట్లు గల్లంతు.. ఓటర్ల ఆగ్రహం

Intro:AP_ONG_12_11_POLING_BEGEN_AV_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.................................................................
ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. ఉదయం ఆరు గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయిన వెంటనే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నగరంలోని సెయింట్ జేవీఎస్ పాఠశాల వద్ద 63, 64, 65, 66, 67 పోలింగ్ బూతుల్లో మహిళలు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు.....విసువల్స్


Body:ఒంగోలు


Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.