ETV Bharat / city

'ఓటర్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి' - పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రసన్న వెంకటేశ్ న్యూస్

నగరంలోని పోలింగ్‌ బూత్‌లను విజయవాడ నగరపాలక‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ పరిశీలించారు. ఈరోజు ఉదయాన్నే పోలింగ్‌ ప్రారంభం కాకముందే బయలుదేరి వసతులు ఎలా ఉన్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

'ఓటర్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి'
'ఓటర్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి'
author img

By

Published : Mar 10, 2021, 10:35 AM IST

విజయవాడ నగరంలోని పోలింగ్ బూత్​లను మున్సిపల్​ కమిషనర్​ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. నడవలేని ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాల వద్ద వీల్‌ ఛైర్లు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ బూత్‌లకు వచ్చే ప్రతి ఒక్కరికీ శానిటైజర్‌ అందిచడంతోపాటు మాస్కు ధరించాలని సూచించారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

విజయవాడ నగరంలోని పోలింగ్ బూత్​లను మున్సిపల్​ కమిషనర్​ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. నడవలేని ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాల వద్ద వీల్‌ ఛైర్లు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ బూత్‌లకు వచ్చే ప్రతి ఒక్కరికీ శానిటైజర్‌ అందిచడంతోపాటు మాస్కు ధరించాలని సూచించారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: మున్సిపల్ పోలింగ్‌ : బారులు తీరిన ఓటర్లు.. అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.