ETV Bharat / city

VC Venkaiah AP Tour: నేటి నుంచి రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య పర్యటన

Vice President Venkaiah Naidu AP Tour: నేటి నుంచి రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. నేడు ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్టులో బస చేయనున్నారు.

author img

By

Published : Jan 17, 2022, 7:17 AM IST

VC venkaiah AP tour
VC venkaiah AP tour

VC venkaiah AP Tour: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేటి నుంచి 19వ తేదీ వరకు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్టుకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

18వ తేదీ ఉదయం ట్రస్టులో వివిధ వృత్తి విద్యా కోర్సులో శిక్షణ పొందుతున్న విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమవుతారు. 19న ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్తారు.

VC venkaiah AP Tour: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేటి నుంచి 19వ తేదీ వరకు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్టుకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

18వ తేదీ ఉదయం ట్రస్టులో వివిధ వృత్తి విద్యా కోర్సులో శిక్షణ పొందుతున్న విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమవుతారు. 19న ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్తారు.

ఇదీ చదవండి..

CROP LOSS: ఏ పంటా మిగల్లేదు..నష్టం రూ.20వేల కోట్ల పైనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.